Sunday, 7 December 2025
  • Home  
  • సీఎం సహాయనిధికి ముస్లింల విరాళం..
- Featured - ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయనిధికి ముస్లింల విరాళం..

  అనంతపురం;  కరోనా నివారణలో మేము సైతం అంటూ ఓ మసీదుకు సంబంధించిన ముస్లింలు స్థానిక ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి కి విరాళం చెక్కును అందజేశారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీ సమీపంలోని మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి సహాయనిధికి 50 వేల రుపాయల చెక్కును ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ సందర్భంగా వెంక్రామిరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు కరోనా విపత్తులో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదని పేదప్రజలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నారని ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

 

అనంతపురం;  కరోనా నివారణలో మేము సైతం అంటూ ఓ మసీదుకు సంబంధించిన ముస్లింలు స్థానిక ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి కి విరాళం చెక్కును అందజేశారు. ఆదివారం హెచ్చెల్సీ కాలనీ సమీపంలోని మసీదు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి సహాయనిధికి 50 వేల రుపాయల చెక్కును ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ సందర్భంగా వెంక్రామిరెడ్డి మాట్లాడుతూ కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒకవైపు కరోనా విపత్తులో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకూడదని పేదప్రజలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నారని ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.