ఖమ్మం త్రీ టౌన్ ప్రాంతంలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని టౌన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిట్టల వెంకటనరసయ్య, డోకుపర్తి రవీంద్ర, ఈదుల వీరభద్రం, మృత్యుంజయరావు, అంకతి పాపారావు, మణికంఠ, పొట్టిమూర్తి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.



