పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా
జిల్లా సమీకృత కార్యాలయంలో పోషణ మాసం కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్ ఆదేశించారు అంగన్ వాడి కేంద్రాల్లో పిల్లల ఎత్తు బరువును ప్రతి నెల నమోదు చేయాలని సూచించారు పోషణ మాసం పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిల్లల తల్లిదండ్రులకు పోషకాహారం ఆరోగ్య సంరక్షణ పై అవగాహన కల్పించాలని తెలిపారు



