నంద్యాల: నంద్యాల పురపాలక సంఘంలో ప్రస్తుతం ఉన్న 42 వార్డులను 52 వార్డులుగా పునర్విభజించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు వార్డుల పునర్విభజనకు సంబంధించి మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సెప్టెంబర్ 14న పునర్విభజనకు అనుమతి వెలువడగా, ఫారం–6 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజపత్రంలో (గెజిట్) ప్రచురించినట్లు కమిషనర్ స్పష్టం చేశారు.

నంద్యాలకు 52 వార్డులు: మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న
నంద్యాల: నంద్యాల పురపాలక సంఘంలో ప్రస్తుతం ఉన్న 42 వార్డులను 52 వార్డులుగా పునర్విభజించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు వార్డుల పునర్విభజనకు సంబంధించి మున్సిపల్ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. సెప్టెంబర్ 14న పునర్విభజనకు అనుమతి వెలువడగా, ఫారం–6 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజపత్రంలో (గెజిట్) ప్రచురించినట్లు కమిషనర్ స్పష్టం చేశారు.

