Monday, 14 September 2026
  • Home  
  • సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి
- రాజన్న సిరిసిల్ల

సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ ను రాష్ట్ర సర్పంచుల పోరం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చక్కటి వెంకటేష్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు తనకు అవకాశం కల్పించిన వెంకటేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ ను రాష్ట్ర సర్పంచుల పోరం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చక్కటి వెంకటేష్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా కొండ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు తనకు అవకాశం కల్పించిన వెంకటేష్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.