అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు, అధ్యాపకులు భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ గురువుల సేవలు అమూల్యమైనవని, విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

అరకు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు, అధ్యాపకులు భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ గురువుల సేవలు అమూల్యమైనవని, విద్యార్థులు వారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నతంగా ఎదగాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

