Saturday, 5 September 2026
  • Home  
  • ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశల ప్రారంభ సమావేశం లో పాల్గొన్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు
- ఖమ్మం

ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశల ప్రారంభ సమావేశం లో పాల్గొన్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు

ఖమ్మంలో జరుగుతున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన మధు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ, బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా కిరణ్, బీజేపీ జిల్లా నాయకులు వేల్పుల సుధాకర్, డీకొండ శ్యాం హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పున్నమి న్యూస్ తో గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ ఖమ్మం నగరము లో ABVP రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం సంతోషకర విషయం అని ఖమ్మం నగరాన్ని కాషాయపు మయం చేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలకీ అభినందనలుఅని అన్నారు

ఖమ్మంలో జరుగుతున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ప్రారంభ కార్యక్రమంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన మధు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్య నారాయణ, బీజేపీ కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చావా కిరణ్, బీజేపీ జిల్లా నాయకులు వేల్పుల సుధాకర్, డీకొండ శ్యాం హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పున్నమి న్యూస్ తో గల్లా సత్య నారాయణ మాట్లాడుతూ ఖమ్మం నగరము లో ABVP రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం సంతోషకర విషయం అని ఖమ్మం నగరాన్ని కాషాయపు మయం చేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలకీ అభినందనలుఅని అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.