నేపాల్ లో మెరుపు వరదలు ముంచెత్తాయి. ఏం జరుగుతుందో తెలిసే లోపే చాలా మంది గల్లంతయ్యారు. తాజాగా ఓ అన్వెరిఫైడ్ వీడియో వైరలవుతోంది. అందులో మరణించిన మహిళ బాడీపై ఉన్న బంగారు ఆభరణాలను ఇద్దరు వ్యక్తులు లాక్కుంటున్నారు. బురద అంటుకుపోయిన ఆ మృతదేహాన్ని పక్కకు తీయాల్సింది పోయి బంగారం కోసం పాకులాడటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ వీడియో వైరలవ్వగా ‘కలియుగం పీక్స్లో ఉంది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..
Uploaded Video:

