భద్రాద్రి కొత్తగూడెం:- పున్నమి న్యూస్ చుంచుపల్లి మండలం 19/08/2026
ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో లో ప్రోగ్రాం హెడ్ శ్రీ కొలీపాక శంకరరావు గమరియు ప్రధానమంత్రి మన్ కి బాత్ మొక్కల రాజశేఖర్ వారితో కలిసి ఆకాశవాణి రేడియో జాకీ మోతే కృష్ణ ఆకాశవాణి పరిసరాలలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు, రేడియో జాకీలు మరియు ఆకాశవాణి సిబ్బంది పాల్గొన్నారు.


