నందిపేట్ మండలం ఉమ్మెడ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ బోర్డులు మరియు ఇతర విద్యా సామగ్రి కోసం రూ.25,000/- ఆర్థిక సహాయం అందించినందుకు, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ దూడ వెంకటేష్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.
విద్యాభివృద్ధికి అందించిన ఈ సహకారం అభినందనీయం. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు.



