స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకుని అరకులోయ ఎంపీడీఓ ఆఫీసులో శుక్రవారం సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మొక్కలు ఎదగాలి మన విజన్ కూడా ఎదగాలి అనే సందేశంతో నా దృష్టి – నా మొక్క – నా భవిష్యత్ అనే భావనను ప్రజల్లో పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీఓ వీసం ప్రససాద్ తెలిపారు. అరకు ఎఫ్ఆరైఓ కోటేశ్వరరావు, తాహశీల్దార్ రాజా శ్రీధర్, ఇతర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అరకు: స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకుని మొక్కలు నాటిన అధికారులు
స్వాతంత్ర్య దినోత్సవం పురష్కరించుకుని అరకులోయ ఎంపీడీఓ ఆఫీసులో శుక్రవారం సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మొక్కలు ఎదగాలి మన విజన్ కూడా ఎదగాలి అనే సందేశంతో నా దృష్టి – నా మొక్క – నా భవిష్యత్ అనే భావనను ప్రజల్లో పెంపొందించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీఓ వీసం ప్రససాద్ తెలిపారు. అరకు ఎఫ్ఆరైఓ కోటేశ్వరరావు, తాహశీల్దార్ రాజా శ్రీధర్, ఇతర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

