Wednesday, 22 July 2026
  • Home  
  • *రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్* నందలూరు పున్నమి విలేఖరి.జులై 22..
- కడప

*రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్* నందలూరు పున్నమి విలేఖరి.జులై 22..

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ బుధవారంమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం, యువతభాగస్వామ్యం, విద్యార్థి సమస్యలు, టీఎన్ఎస్ఎఫ్ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సంక్షిప్తంగాచర్చించారు. పార్టీ అభివృద్ధికి యువ నాయకులు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు ఈ సందర్భంగా రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం ఆశయాలకు అనుగుణంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ బుధవారంమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం, యువతభాగస్వామ్యం, విద్యార్థి సమస్యలు, టీఎన్ఎస్ఎఫ్ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సంక్షిప్తంగాచర్చించారు. పార్టీ అభివృద్ధికి యువ నాయకులు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు
ఈ సందర్భంగా రేవూరి వేణుగోపాల్ మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం ఆశయాలకు అనుగుణంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.