Tuesday, 21 July 2026
  • Home  
  • ఢిల్లీ పోలీసుల దాడిని ఖండించిన వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్* *”పోలీసుల దౌర్జన్యం నశించాలి, మోడీ నియంతృత్వ పోకడలు నశించాలి”*
- ఖమ్మం

ఢిల్లీ పోలీసుల దాడిని ఖండించిన వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్* *”పోలీసుల దౌర్జన్యం నశించాలి, మోడీ నియంతృత్వ పోకడలు నశించాలి”*

*ఢిల్లీ పోలీసుల దాడిని ఖండించిన వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్* *”పోలీసుల దౌర్జన్యం నశించాలి, మోడీ నియంతృత్వ పోకడలు నశించాలి”* ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ *వైరా:* ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు *రాహుల్ గాంధీపై* పోలీసులు జరిపిన దాడిని వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ *కట్ల సంతోష్* తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో పోలీసుల దాడిలో రాహుల్ గాంధీ గాయపడి ముక్కు నుంచి రక్తం కారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. *”పోలీసుల దౌర్జన్యం నశించాలి”* అంటూ నినదించిన కట్ల సంతోష్, కేంద్రంలోని *నరేంద్ర మోడీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను* తీవ్రంగా విమర్శించారు. ప్రజల గొంతు నొక్కేందుకు, ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులను అడ్డంగా వాడుకుంటోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కట్ల సంతోష్ డిమాండ్ చేశారు.

*ఢిల్లీ పోలీసుల దాడిని ఖండించిన వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ కట్ల సంతోష్*
*”పోలీసుల దౌర్జన్యం నశించాలి, మోడీ నియంతృత్వ పోకడలు నశించాలి”*

ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

*వైరా:* ఢిల్లీలో ప్రతిపక్ష నాయకుడు *రాహుల్ గాంధీపై* పోలీసులు జరిపిన దాడిని వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ *కట్ల సంతోష్* తీవ్రంగా ఖండించారు.

ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో పోలీసుల దాడిలో రాహుల్ గాంధీ గాయపడి ముక్కు నుంచి రక్తం కారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులపై ఇలాంటి దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

*”పోలీసుల దౌర్జన్యం నశించాలి”* అంటూ నినదించిన కట్ల సంతోష్, కేంద్రంలోని *నరేంద్ర మోడీ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను* తీవ్రంగా విమర్శించారు. ప్రజల గొంతు నొక్కేందుకు, ప్రతిపక్షాలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులను అడ్డంగా వాడుకుంటోందని ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు అందరూ కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై తక్షణమే న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కట్ల సంతోష్ డిమాండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.