
లైసెన్స్ సర్వేయర్ల గౌరవం వేతనం కొరకు ప్రగతి భవన్ ముట్టడికి ఈనెల 21 జులై 2026 వ తారీఖున లైసెన్స్ సర్వేయర్లు ఉద్యమ పిలుపు ప్రకటించారు వారి యొక్క వినితులు:
1) కమిషన్ విధానం రద్దు చేయాలి
2)కనీస గౌరవ వేతనం 30000 ఇవ్వాలి
3) ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి
4) టి ఎ డి ఎ చెల్లించాలి
5)ప్రతి లైసెన్సుడు సర్వేలకు గుర్తింపు పొందిన ఐడి కార్డులు జారీ చేయాలి ప్రభుత్వం చే అలాగే వారికి మండలంలో రెండు గ్రామాలు కేటాయించాలి
6) లైసెన్స్ రెండు సంవత్సరాల వ్యవస్థను రద్దు చేయాలని కోరారు మరి దీనిపై ఈ నెల 21 తారీకున బహిరంగ సభకు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి

