అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు వేణి ఫౌండేషన్ చైర్మన్ నల్లా గంగా ఈశ్వరరావు ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కోటేశ్వరరావు శిరీష, టీడీపీ నాయకులు డొక్కా నాగబాబు, ఆరుమల్లి సాయిబాబు, నల్లా పెద్దకాపు, అంబేద్కర్ రిపబ్లిక్ పార్టీ అసెంబ్లీ కార్యదర్శి డా. నెలపూడి రామకృష్ణ, కవి కొమ్ముల వెంకట్, తోలేటి వెంకట శివ రామకృష్ణ, పీహెచ్సీ డైరెక్టర్ కె. రాజేంద్ర ప్రసాద్, వేణి ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. నల్లా గంగా ఈశ్వరరావు సమాజసేవలను పలువురు వక్తలు కొనియాడారు.

వేణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళ లకు ఆహారం పంపిణి
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు వేణి ఫౌండేషన్ చైర్మన్ నల్లా గంగా ఈశ్వరరావు ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు ఆహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కోటేశ్వరరావు శిరీష, టీడీపీ నాయకులు డొక్కా నాగబాబు, ఆరుమల్లి సాయిబాబు, నల్లా పెద్దకాపు, అంబేద్కర్ రిపబ్లిక్ పార్టీ అసెంబ్లీ కార్యదర్శి డా. నెలపూడి రామకృష్ణ, కవి కొమ్ముల వెంకట్, తోలేటి వెంకట శివ రామకృష్ణ, పీహెచ్సీ డైరెక్టర్ కె. రాజేంద్ర ప్రసాద్, వేణి ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. నల్లా గంగా ఈశ్వరరావు సమాజసేవలను పలువురు వక్తలు కొనియాడారు.

