Thursday, 18 June 2026
  • Home  
  • కండలేరు భూసేకరణ వివాదాల సామరస్య పరిష్కారంపై సమాధాన్ సమావేశం
- ఎన్ టి ఆర్ జిల్లా

కండలేరు భూసేకరణ వివాదాల సామరస్య పరిష్కారంపై సమాధాన్ సమావేశం

జూన్ 18న నెల్లూరు జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి “సమాధాన్ సమరోహ్” కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాపూర్ మండలంలోని తెలుగుగంగా ప్రాజెక్టు కండలేరు జలాశయం కోసం గతంలో భూసేకరణ చేసిన భూముల పరిహార వివాదాలపై చర్చించారు. మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం పెంపు అంశంపై అధికారులు, న్యాయవాదులు అభిప్రాయాలు పంచుకున్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో నిర్మలానందబాబు, డిప్యూటీ కమిషనర్ ఎం. సత్యప్రకాశ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎస్.కే. షమీం, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ సాయి జోష్ణ, బార్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది సీహెచ్. శ్రీహరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

జూన్ 18న నెల్లూరు జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి “సమాధాన్ సమరోహ్” కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రాపూర్ మండలంలోని తెలుగుగంగా ప్రాజెక్టు కండలేరు జలాశయం కోసం గతంలో భూసేకరణ చేసిన భూముల పరిహార వివాదాలపై చర్చించారు. మార్కెట్ విలువకు అనుగుణంగా పరిహారం పెంపు అంశంపై అధికారులు, న్యాయవాదులు అభిప్రాయాలు పంచుకున్నారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, ఆర్డీవో నిర్మలానందబాబు, డిప్యూటీ కమిషనర్ ఎం. సత్యప్రకాశ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఎస్.కే. షమీం, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ సాయి జోష్ణ, బార్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది సీహెచ్. శ్రీహరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.