Wednesday, 27 May 2026
  • Home  
  • త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- తెలంగాణ

త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

తెలంగాణలో త్వరలోనే ‘ఇందిరమ్మ ఇళ్ల’ పంపిణీ కార్యక్రమం చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, జూన్ చివరి నాటికి మరో లక్ష ఇళ్లు పూర్తవుతాయని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 18 వేల ఇళ్లు మంజూరు చేశామని, పేదల కోసం విలువైన ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నామని వివరించారు. ఒక్క రూపాయి ఫీజు లేకుండా మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణలో త్వరలోనే ‘ఇందిరమ్మ ఇళ్ల’ పంపిణీ కార్యక్రమం చేపడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటికే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, జూన్ చివరి నాటికి మరో లక్ష ఇళ్లు పూర్తవుతాయని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 18 వేల ఇళ్లు మంజూరు చేశామని, పేదల కోసం విలువైన ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నామని వివరించారు. ఒక్క రూపాయి ఫీజు లేకుండా మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేస్తామని, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.