Tuesday, 26 May 2026
  • Home  
  • నల్లమల అడవుల్లో విషాదం | గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృతి
- News

నల్లమల అడవుల్లో విషాదం | గూడ్స్ రైలు ఢీకొని పెద్దపులి మృతి

నంద్యాల జిల్లా నల్లమల అడవిలోని చలమ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఒక పెద్దపులి మరణించింది. రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలో ఆదివారం రాత్రి పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు ఐదేళ్ల వయసున్న ఈ ఆడపులి కళేబరానికి, ఉన్నతాధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి దహనం చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

నంద్యాల జిల్లా నల్లమల అడవిలోని చలమ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఒక పెద్దపులి మరణించింది.
రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలో ఆదివారం రాత్రి పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సుమారు ఐదేళ్ల వయసున్న ఈ ఆడపులి కళేబరానికి, ఉన్నతాధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి దహనం చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.