ప్రొద్దుటూరులో ఒకే స్థలాన్ని పలువురికి విక్రయించి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించడంపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పొద్దుటూరు రూరల్ SI రాజు తెలిపారు. ఇదివరకే ఇతరులకు విక్రయించిన స్థానిక కొత్తపల్లె పంచాయతీలోని భూమిని మోడంపల్లెకు చెందిన పఠాన్ షాబిరున్, ఆమె కుమారులు అహమ్మద్, ఖలీంధర్, సమీర్, స్థలాల బ్రోకర్ రామ్మోహన్రెడ్డిలు మళ్లీ మరో ముగ్గరికి విక్రయించారు. వీరిపై కేసు నమోదు చేశారు.

ప్రొద్దుటూరు: తప్పుడు రిజిస్ట్రేషన్లపై కేసు నమోదు
ప్రొద్దుటూరులో ఒకే స్థలాన్ని పలువురికి విక్రయించి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించడంపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పొద్దుటూరు రూరల్ SI రాజు తెలిపారు. ఇదివరకే ఇతరులకు విక్రయించిన స్థానిక కొత్తపల్లె పంచాయతీలోని భూమిని మోడంపల్లెకు చెందిన పఠాన్ షాబిరున్, ఆమె కుమారులు అహమ్మద్, ఖలీంధర్, సమీర్, స్థలాల బ్రోకర్ రామ్మోహన్రెడ్డిలు మళ్లీ మరో ముగ్గరికి విక్రయించారు. వీరిపై కేసు నమోదు చేశారు.

