రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి మార్చి 23, 2026 నాటి పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అనంతసాగరం మండలంలో పంట నష్టాల పరిశీలన కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, అదే రోజు ఉదయం నెల్లూరు నగరంలో పలు అధికారిక మరియు పార్టీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నెల్లూరు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే 2025-26 రబీ (లేట్ ఖరీఫ్) ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

మంత్రి ఆనం పర్యటనలో మార్పు.. అనంతసాగరం షెడ్యూల్ రద్దు
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి మార్చి 23, 2026 నాటి పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అనంతసాగరం మండలంలో పంట నష్టాల పరిశీలన కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే, అదే రోజు ఉదయం నెల్లూరు నగరంలో పలు అధికారిక మరియు పార్టీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నెల్లూరు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించే 2025-26 రబీ (లేట్ ఖరీఫ్) ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.

