గ్రామీణ స్థాయి యువకులకు మానసిక ఉల్లాసన్ని మరియు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే లక్షంతో దేశం మొత్తం పైన అన్ని మండల కేంద్రాల్లో క్రికెట్, వాలీబాల్, ఖోఖో మరియు ఖబడ్డీ నిర్వహించడానికి మన దేశ ప్రధాని శ్రీ నరేంద్రమోడీ సంసాద్ ఖేల్ ప్రోగ్రాం ను తీసుకోవడం జరిగిందని కొండయ్య గారు అన్నారు. క్రిష్ణ మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప అధ్యక్షతన పత్రికా సమావేశన్ని నిర్వహించిన వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల 9 నుండి ప్రారంభం అయినా ఈ కార్యక్రమం 24 వరకు క్రీడా కారులు QR కోడ్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని ఏప్రిల్ 9 నుండి 24 వరకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతిలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. క్రీడా నైపుణ్యం ప్రదర్శించిన వారిని తాలూకా జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. అన్నారు. ఈ ప్రోగ్రాం సమన్వం చేయడానికి,,ఖబడ్డీ ఆటకు,,కు గాను 1.జెగ్గిలి ఉసెనప్ప గుడెబల్లూరు 9133525823గారిని,,క్రికెట్ ఆటకు,, 2 సచిన్ బట్ క్రిష్ణ 7676923324 గారిని,,ఖోఖో ఆటకు,, జి శ్రీనివాస్లు ఖందొడ్డి 9391572911గారిని మరియు,, వాలిబాల్ ఆటకు,, దండు రాఘవేంద్ర ముడుమాల్ 9000241469 గార్లను క్రిష్ణ మండల పరిధిలోని గ్రామాల క్రీడా కారులు సంప్రదించాలని అన్నారు.



