Saturday, 21 February 2026
  • Home  
  • జనవాణి వేదికగా పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే విజయకుమార్
- అనకాపల్లి

జనవాణి వేదికగా పేదలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే విజయకుమార్

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 21 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్) : ఎలమంచిలిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ 27 మంది బాధితులకు రూ.13 లక్షల 76 వేల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. జడ్పీ గెస్ట్ హౌస్‌లోని ఎమ్మెల్యే ఛాంబర్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదల సమస్యలు జనవాణి ద్వారా తెలియజేసిన వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 21 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్) : ఎలమంచిలిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ 27 మంది బాధితులకు రూ.13 లక్షల 76 వేల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. జడ్పీ గెస్ట్ హౌస్‌లోని ఎమ్మెల్యే ఛాంబర్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదల సమస్యలు జనవాణి ద్వారా తెలియజేసిన వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.