Tuesday, 9 June 2026
  • Home  
  • రూ.14.50 లక్షల బంగారం రికవరీ: ప్రొద్దుటూరు ఏఎస్పీ
- కడప

రూ.14.50 లక్షల బంగారం రికవరీ: ప్రొద్దుటూరు ఏఎస్పీ

తమిళనాడుకు చెందిన శివకుమార్ మునియప్పన్ను సోమవారం అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.14.50 లక్షల విలువైన 92 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి ఆభరణాలను 1టౌన్ పోలీసులు రికవరీ చేశారని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. శంకరయ్య గారి వీధిలోని శివాజీరావు ఇంట్లో నిందితుడు చోరీ చేశాడన్నారు. ఈ కేసును సీఐ కొండారెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, మధుసూదనరెడ్డి ఛేదించారన్నారు.

తమిళనాడుకు చెందిన శివకుమార్ మునియప్పన్ను సోమవారం అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.14.50 లక్షల విలువైన 92 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి ఆభరణాలను 1టౌన్ పోలీసులు రికవరీ చేశారని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. శంకరయ్య గారి వీధిలోని శివాజీరావు ఇంట్లో నిందితుడు చోరీ చేశాడన్నారు. ఈ కేసును సీఐ కొండారెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, మధుసూదనరెడ్డి ఛేదించారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.