Friday, 20 February 2026
  • Home  
  • గిరి ప్రదక్షిణ భక్తులకు అన్నదానం చేసిన కరుణీక సంఘం
- తిరుపతి

గిరి ప్రదక్షిణ భక్తులకు అన్నదానం చేసిన కరుణీక సంఘం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 19: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి, అమ్మవార్ల గిరి ప్రదక్షిణలో “శ్రీకాళహస్తి కరుణీక సంఘం” వారిచే సుమారు 1000 మందికి అన్నదానం చేయడమైనది. ఈ అన్నదానం సేవా కార్యక్ర మమును భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని సంఘ ప్రతినిధులు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో కె. ఉమాశంకర్, కె. రమేష్, పి. సూర్యప్రకాష్, కె. సురేష్, శ్రీనివాసులు, కె. గురుప్రసాద్, పి.మనోజ్ కుమార్, డాక్టర్ కె. హరీష్, కె.సాయి కిరణ్, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 19: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి, అమ్మవార్ల గిరి ప్రదక్షిణలో “శ్రీకాళహస్తి కరుణీక సంఘం” వారిచే సుమారు 1000 మందికి అన్నదానం చేయడమైనది. ఈ అన్నదానం సేవా కార్యక్ర మమును భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని సంఘ ప్రతినిధులు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో కె. ఉమాశంకర్, కె. రమేష్, పి. సూర్యప్రకాష్, కె. సురేష్, శ్రీనివాసులు, కె. గురుప్రసాద్, పి.మనోజ్ కుమార్, డాక్టర్ కె. హరీష్, కె.సాయి కిరణ్, వరదరాజులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.