యువగళం పాదయాత్ర ప్రారంభమై నేటికీ 3 సంవత్సరాలు పూర్తి అయిన ముప్పాళ వెంకట చౌదరి ఈ సందర్బంగా మాట్లాడుతూ నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు జనవరి 27 2023న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమైంది ఈ యువ గళం పాదయాత్ర మొత్తం 266 రోజులు పాటు సాగింది ఈ పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్లు నడిచారు ఆత్మకూరు నియోజకవర్గం లో ప్రవేశించిన తరుణంలో లోకేష్ అన్నతో ముప్పాళ వెంకట్ చౌదరి పాల్గొన్నారు.



