పున్నమి ప్రతినిధి
గోపాలపురం మండలం
✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083.
తూర్పుగోదావరి జిల్లా ద్వారకతిరుమల మండలం రామశింగరం గ్రామంలో గౌరవ శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు, మండల అధ్యక్షులు లంక సత్యనారాయణ గారి చేతుల మీదుగా రామశింగరం గ్రామపంచాయతీలో పదిలం దేవి, జడ కృష్ణ, పాకిరం విమల గార్లకు చెక్కుల పంపిణీ జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు రాచమంటి శ్రీనివాసరావు , బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దోప్పసాని బాబురావు, బూత్ కన్వీనర్ ఉందుర్తి రమణ మహర్షిగారు,కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
END
Uploaded Video:



