బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం జరిగిన లక్షపత్రి పూజ అత్యంత వైభవోపేతం గా భక్తి శ్రద్దలతో జరిగింది. ఉదయం గణపతి పూజ తో మొదలైన ఈ కార్యక్రమం వేదంపండితుల ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, లక్ష బిల్వార్చన,మహాన్యాస పారాయణం,నీరాజన మంత్రపుష్పం వంటి కార్యక్రమాలతో అత్యంత భక్తి శ్రద్దలతో జరిగింది.వందలాదిగా భక్తులు పాల్గొని నాగేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనలు పొందారు.అనంతరం మధ్యాహ్నంజరిగిన అన్న సమారాధన కార్యక్రమం లో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

అత్యంత భక్తి శ్రద్దలతో లక్ష పత్రి పూజ
బంటుమిల్లి మండలం ములపర్రు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు సోమవారం జరిగిన లక్షపత్రి పూజ అత్యంత వైభవోపేతం గా భక్తి శ్రద్దలతో జరిగింది. ఉదయం గణపతి పూజ తో మొదలైన ఈ కార్యక్రమం వేదంపండితుల ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, లక్ష బిల్వార్చన,మహాన్యాస పారాయణం,నీరాజన మంత్రపుష్పం వంటి కార్యక్రమాలతో అత్యంత భక్తి శ్రద్దలతో జరిగింది.వందలాదిగా భక్తులు పాల్గొని నాగేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనలు పొందారు.అనంతరం మధ్యాహ్నంజరిగిన అన్న సమారాధన కార్యక్రమం లో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

