ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్, మేనేజ్ ద్వారా ఎన్నుకోబడిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి సైనికులు, మాజీ సైనికులు జై జవాన్ జై కిసాన్ ప్రోగ్రాం ద్వారా ఎన్నుకోబడిన సైనికులు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, మాలేగావ్ నందు నిర్మితమైన వెంకటేశ్వర అగ్రి ఫామ్ సుమారు 530 ఎకరాల ఏర్పడిన ఇంటి గ్రేట్ ఫార్మింగ్ సందర్శించి వారు సాగు చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయంలో భాగంగా, ద్రాక్ష, పసుపు, దానిమ్మ, నీరు నిలవ గుంటలో చేపల పెంపకం, ఆర్గానిక్ అగర్బత్తి తయారీ, ఆర్గానిక్ పెయింట్ తయారీ, బయోగ్యాస్, దాదాపు 2000 గిరి ఆవుల పెంపకం, మిశ్రమ పంటల పెంపకం, ఆర్మీలో చేరాలనుకున్న యువతకు శిక్షణ వివరాలను వెంకటేశ్వర అగ్రిఫామ్ చైర్మన్ శివాజీ రావు డోలే, వాళ్ల సిబ్బంది చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రియదర్శిని, ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ సైనికులు పులి శ్రీకాంత్, కోటేశ్వరరావు, మహేశ్వర్ రెడ్డి, వెంకటేష్ ప్రసాద్, నాగ శేషు, అశ్వంత్ రెడ్డి, పాల్గొనడం జరిగింది.

నాసిక్ లోని అగ్రిఫాం సందర్శించిన జై జవాన్, జై కిసాన్ టీమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్, మేనేజ్ ద్వారా ఎన్నుకోబడిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి సైనికులు, మాజీ సైనికులు జై జవాన్ జై కిసాన్ ప్రోగ్రాం ద్వారా ఎన్నుకోబడిన సైనికులు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, మాలేగావ్ నందు నిర్మితమైన వెంకటేశ్వర అగ్రి ఫామ్ సుమారు 530 ఎకరాల ఏర్పడిన ఇంటి గ్రేట్ ఫార్మింగ్ సందర్శించి వారు సాగు చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయంలో భాగంగా, ద్రాక్ష, పసుపు, దానిమ్మ, నీరు నిలవ గుంటలో చేపల పెంపకం, ఆర్గానిక్ అగర్బత్తి తయారీ, ఆర్గానిక్ పెయింట్ తయారీ, బయోగ్యాస్, దాదాపు 2000 గిరి ఆవుల పెంపకం, మిశ్రమ పంటల పెంపకం, ఆర్మీలో చేరాలనుకున్న యువతకు శిక్షణ వివరాలను వెంకటేశ్వర అగ్రిఫామ్ చైర్మన్ శివాజీ రావు డోలే, వాళ్ల సిబ్బంది చక్కటి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజ్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రియదర్శిని, ఆంధ్రప్రదేశ్ నుంచి మాజీ సైనికులు పులి శ్రీకాంత్, కోటేశ్వరరావు, మహేశ్వర్ రెడ్డి, వెంకటేష్ ప్రసాద్, నాగ శేషు, అశ్వంత్ రెడ్డి, పాల్గొనడం జరిగింది.

