శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ హజ్ యాత్రికు వెళ్లే హాజీలకు ప్రభుత్వ లక్ష ఆర్థిక సాయం చేస్తుందని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విజయవాడ నుంచి వెళ్లే హాజీలకు రూ.లక్ష ఆర్థిక అందచేస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరుతూ.. ఆదాయంతో నిమిత్తం లేకుండా విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్లే యాత్రికులందరికీ మైనారిటీ సంక్షేమ శాఖ రూ.లక్ష సాయం అందిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల ఎంబార్కేషన్ కేంద్రాల నుండి వెళ్లే యాత్రికుల విమాన చార్జీల కంటే ఎక్కువ మొత్తం విజయవాడ నుంచి వెళ్లే వారిపై పడుతున్న భారం తగ్గించేందుకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని గన్నవరం విమానాశ్రయం పరిసర జిల్లాల యాత్రికుల సౌకర్యార్థం, ఏపీ రాజధానిగా అమరావతి ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు, విజయవాడ నుండి హజ్ కి వెళ్లే యాత్రికులందరికీ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం నుండి హజ్ కి వెళ్లే వారంతా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకుని ఆర్థిక సాయంను సద్వినియోగం చేసుకోవాలని. శ్రీకాళహస్తిలో వున్న ముస్లిం హాజీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారని ఆయన పేర్కొన్నారు.

హజ్ యాత్రికు వెళ్లే హాజీలకు ప్రభుత్వ లక్ష ఆర్థిక సాయం
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ హజ్ యాత్రికు వెళ్లే హాజీలకు ప్రభుత్వ లక్ష ఆర్థిక సాయం చేస్తుందని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విజయవాడ నుంచి వెళ్లే హాజీలకు రూ.లక్ష ఆర్థిక అందచేస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరుతూ.. ఆదాయంతో నిమిత్తం లేకుండా విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్లే యాత్రికులందరికీ మైనారిటీ సంక్షేమ శాఖ రూ.లక్ష సాయం అందిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల ఎంబార్కేషన్ కేంద్రాల నుండి వెళ్లే యాత్రికుల విమాన చార్జీల కంటే ఎక్కువ మొత్తం విజయవాడ నుంచి వెళ్లే వారిపై పడుతున్న భారం తగ్గించేందుకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని గన్నవరం విమానాశ్రయం పరిసర జిల్లాల యాత్రికుల సౌకర్యార్థం, ఏపీ రాజధానిగా అమరావతి ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు, విజయవాడ నుండి హజ్ కి వెళ్లే యాత్రికులందరికీ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రం నుండి హజ్ కి వెళ్లే వారంతా విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రాన్ని ఎంచుకుని ఆర్థిక సాయంను సద్వినియోగం చేసుకోవాలని. శ్రీకాళహస్తిలో వున్న ముస్లిం హాజీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారని ఆయన పేర్కొన్నారు.

