ప్రజల శ్రేయస్సే జగన్ అజెండా అని ఉదయగిరి సమన్యకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఉదయగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకారణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతలకాల ప్రజాభిప్రాయ సేకరణ పత్రాలు వాహనాలను జెండా ఊపి నెల్లూరు జిల్లా లోని వైసీపీ కేంద్రాలయానికి తరలించారు పోలీసులు ప్రభుత్వం, వైద్య ప్రజల హక్కు అని అటువంటి హక్కును కూటమి ప్రభుత్వం కళారాస్తుందని ఆయన మండిపడ్డరూ

ప్రజల శ్రేయస్సే జగన్ అజెండా అని మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు
ప్రజల శ్రేయస్సే జగన్ అజెండా అని ఉదయగిరి సమన్యకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఉదయగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకారణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతలకాల ప్రజాభిప్రాయ సేకరణ పత్రాలు వాహనాలను జెండా ఊపి నెల్లూరు జిల్లా లోని వైసీపీ కేంద్రాలయానికి తరలించారు పోలీసులు ప్రభుత్వం, వైద్య ప్రజల హక్కు అని అటువంటి హక్కును కూటమి ప్రభుత్వం కళారాస్తుందని ఆయన మండిపడ్డరూ

