Thursday, 2 April 2026
  • Home  
  • స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన తంగళ్ళపల్లి మండలం బాలమల్లు
- రాజన్న సిరిసిల్ల

స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన తంగళ్ళపల్లి మండలం బాలమల్లు

*స్థానిక సంస్థల ఎన్నికల్లో తంగళ్ళపల్లి మండలం బాలమల్లు పల్లె గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన యాదా ఎల్లయ్య గారికి మరియు శివలింగాపూర్, భరత్ నగర్, నేరెళ్ల గ్రామానికి సంబంధించిన ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

*స్థానిక సంస్థల ఎన్నికల్లో తంగళ్ళపల్లి మండలం బాలమల్లు పల్లె గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన యాదా ఎల్లయ్య గారికి మరియు శివలింగాపూర్, భరత్ నగర్, నేరెళ్ల గ్రామానికి సంబంధించిన ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఈరోజు కేకే మహేందర్ రెడ్డి గారు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.