Monday, 23 March 2026
  • Home  
  • భారత రాజ్యాంగ పీఠిక కరపత్రాల విడుదల
- కుమురం భీమ్ ఆసిఫాబాద్

భారత రాజ్యాంగ పీఠిక కరపత్రాల విడుదల

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి ప్రవీణ్ హాజరై రాజ్యాంగ పీఠిక, ఆర్టికల్ 51(ఏ) పౌరుని ప్రాథమిక విధులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ “రాజ్యాంగం” మన దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటి సభ్యులు మాదాస్ నాగేష్, సముద్రాల దామోదర్, మద్దెల సురేష్ పాల్గొన్నారు.

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి ప్రవీణ్ హాజరై రాజ్యాంగ పీఠిక, ఆర్టికల్ 51(ఏ) పౌరుని ప్రాథమిక విధులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ “రాజ్యాంగం” మన దేశ ప్రజాస్వామ్యానికి ప్రాణం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటి సభ్యులు మాదాస్ నాగేష్, సముద్రాల దామోదర్, మద్దెల సురేష్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.