భారతదేశా స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బోధి పాఠశాల లో ఘనంగా వందే మాతరం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది పాల్గొని వందే మాతరం ఉద్యమం, గేయ ప్రస్తావన, బంకించంద్ర చటర్జీ గొప్పతనాన్ని కొనియాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారా పిల్లలకు వందే మాతరం ఉద్యమం కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు P వెంకట్ గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

బోధి పాఠశాల లో ఘనంగా వందే మాతరం 150 ఏళ్ల వేడుకలు
భారతదేశా స్వాతంత్య్ర ఉద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బోధి పాఠశాల లో ఘనంగా వందే మాతరం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది పాల్గొని వందే మాతరం ఉద్యమం, గేయ ప్రస్తావన, బంకించంద్ర చటర్జీ గొప్పతనాన్ని కొనియాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారా పిల్లలకు వందే మాతరం ఉద్యమం కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో భాగంగా ప్రధాన ఉపాధ్యాయులు P వెంకట్ గారు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

