Sunday, 7 December 2025
  • Home  
  • మత్స్యకారులకు 50 కేజీలు బియ్యం తో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ
- విశాఖపట్నం

మత్స్యకారులకు 50 కేజీలు బియ్యం తో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ

*మత్స్యకారులకు 50 కేజీలు బియ్యం తో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- తుఫాను కారణంగా వేట నిషేధిత సహకారం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు సహాయం నిమిత్తం కూటమి ప్రభుత్వం 50 కేజీలు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 34వ వార్డులో పలువురు మత్స్యకారులు కు 50 కేజీలు బియ్యంతో పాటు నిత్యాసర వస్తువులను ఎమ్మెల్యే గారి చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి ప్రభుత్వం అని మరొకసారి నిరూపతమైందని తెలియజేశారు . తుఫాను వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే చర్యలు తీసుకునీ , నష్ట నివారణ చర్యలు చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్య మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎఎస్ఓ శ్రీహరి గారు, కూటమి నేతలు పాల్గొన్నారు..

*మత్స్యకారులకు 50 కేజీలు బియ్యం తో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
తుఫాను కారణంగా వేట నిషేధిత సహకారం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు సహాయం నిమిత్తం కూటమి ప్రభుత్వం 50 కేజీలు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 34వ వార్డులో పలువురు మత్స్యకారులు కు 50 కేజీలు బియ్యంతో పాటు నిత్యాసర వస్తువులను ఎమ్మెల్యే గారి చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి ప్రభుత్వం అని మరొకసారి నిరూపతమైందని తెలియజేశారు . తుఫాను వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే చర్యలు తీసుకునీ , నష్ట నివారణ చర్యలు చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్య మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎఎస్ఓ శ్రీహరి గారు, కూటమి నేతలు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.