రాజోలు.డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ….ప్రజలను మూడు రోజులు నుండి భయ బ్రాంతులకు గురిచేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ,ఒక పక్క జిల్లా అంతా వర్షం,మరి కాసేపటికి ఎండ ప్రజలను అయోమయం చేసి కొన సీమ ప్రజలను వనికించిఆఖరికి అంతర్వేది సముద్రం తీరాన్ని తాకి బలహీనపడింది .స్వల్పంగా విద్యుత్ స్తంభాలు 20,పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి.కోనసీమ జిల్లా మాకనపాలెంనికి చెందిన గూ వీరవేణి (49) తాటి చెట్టు వి రి మీద పడటంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు
కోనసీమకు తప్పిన మెంథా తుపాన్ ముప్పు
రాజోలు.డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ….ప్రజలను మూడు రోజులు నుండి భయ బ్రాంతులకు గురిచేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ,ఒక పక్క జిల్లా అంతా వర్షం,మరి కాసేపటికి ఎండ ప్రజలను అయోమయం చేసి కొన సీమ ప్రజలను వనికించిఆఖరికి అంతర్వేది సముద్రం తీరాన్ని తాకి బలహీనపడింది .స్వల్పంగా విద్యుత్ స్తంభాలు 20,పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి.కోనసీమ జిల్లా మాకనపాలెంనికి చెందిన గూ వీరవేణి (49) తాటి చెట్టు వి రి మీద పడటంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు

