Monday, 30 March 2026
  • Home  
  • కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాభిషేకం
- విశాఖపట్నం

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాభిషేకం

పున్నమి ప్రతినిది అక్టోబర్ కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా మురళీనగర్‌లోని ఉమా రమలింగేశ్వర ఆలయంలో జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము భక్తిశ్రద్ధలతో పరమశివునికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, 50వ వార్డ్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సనపల వరప్రసాద్‌ జోనల్‌ కమిషనర్‌ను ఘనంగా సత్కరించాడు. ఈ కార్యక్రమంలో మురళీనగర్‌ రామాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు, జీవీఎంసీ సానిటరీ ఇన్స్పెక్టర్‌ మరియు సిబ్బంది పాల్గొని శివనామస్మరణతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ వేడుకను భక్తులు ఆనందంగా వీక్షించారు.

పున్నమి ప్రతినిది అక్టోబర్

కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా మురళీనగర్‌లోని ఉమా రమలింగేశ్వర ఆలయంలో జోనల్‌ కమిషనర్‌ బొడ్డేపల్లి రాము భక్తిశ్రద్ధలతో పరమశివునికి అభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, 50వ వార్డ్‌ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సనపల వరప్రసాద్‌ జోనల్‌ కమిషనర్‌ను ఘనంగా సత్కరించాడు.

ఈ కార్యక్రమంలో మురళీనగర్‌ రామాలయం అభివృద్ధి కమిటీ సభ్యులు, జీవీఎంసీ సానిటరీ ఇన్స్పెక్టర్‌ మరియు సిబ్బంది పాల్గొని శివనామస్మరణతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు.

ఈ వేడుకను భక్తులు ఆనందంగా వీక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.