స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ భూపాలపల్లి లో ఈనాడు పాటవాలు వారి ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటీని “మీకు ఇష్టమైన పండుగ” అను అంశం పైననిర్వహించగా అందులో 134 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ముగ్గురు ఎస్కే సన, ఎల్. రసజ్ఞ, వి .అద్వైత విజేతలుగా నిలిచారు. విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస చారి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. తదనంతరం మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలల్లో పోటీకి సిద్ధం చేయడం బిట్స్ పాఠశాల ముందుంటుందని విద్యార్థులలో పోటీ తత్వం ఉంటేనే వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డ్రాయింగ్ ఉపాధ్యాయురాలు అక్షిత, ఇతర ఉపాధ్యాయులు కిరణ్, నదీమ్ సంతోష్ ,కుమార్లు పాల్గొన్నారు

డ్రాయింగ్ కాంపిటీషన్లో విజేతలుగా నిలిచిన బిట్స్ విద్యార్థులు.
స్థానిక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ భూపాలపల్లి లో ఈనాడు పాటవాలు వారి ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటీని “మీకు ఇష్టమైన పండుగ” అను అంశం పైననిర్వహించగా అందులో 134 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ముగ్గురు ఎస్కే సన, ఎల్. రసజ్ఞ, వి .అద్వైత విజేతలుగా నిలిచారు. విజేతలుగా నిలిచినటువంటి విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీనివాస చారి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. తదనంతరం మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలల్లో పోటీకి సిద్ధం చేయడం బిట్స్ పాఠశాల ముందుంటుందని విద్యార్థులలో పోటీ తత్వం ఉంటేనే వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డ్రాయింగ్ ఉపాధ్యాయురాలు అక్షిత, ఇతర ఉపాధ్యాయులు కిరణ్, నదీమ్ సంతోష్ ,కుమార్లు పాల్గొన్నారు

