శ్రీకాళహస్తీశ్వర మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు జన్మదినం సందర్భంగా పగడాల రాజు,మొగరాల గణేష్, కొల్లూరు హరి,పత్తి మణి, సెన్నేరు కుప్పం శేఖర్ ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన ప్రముఖ కళాకారుడు మైనంపాటి బాబు చే పంచ్ నీడిల్స్ త్రెడ్ తో శ్రీనివాసులు చిత్రపటాన్ని అద్భుతంగా తయారుచేసి ఆయన జన్మదినం సందర్భంగా బహుకరించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని దుశ్శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వైయస్సార్సీపి నాయకులు,కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

అంజూరు శ్రీనివాసులు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైసిపి నాయకులు
శ్రీకాళహస్తీశ్వర మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు జన్మదినం సందర్భంగా పగడాల రాజు,మొగరాల గణేష్, కొల్లూరు హరి,పత్తి మణి, సెన్నేరు కుప్పం శేఖర్ ఆధ్వర్యంలో చెన్నైకి చెందిన ప్రముఖ కళాకారుడు మైనంపాటి బాబు చే పంచ్ నీడిల్స్ త్రెడ్ తో శ్రీనివాసులు చిత్రపటాన్ని అద్భుతంగా తయారుచేసి ఆయన జన్మదినం సందర్భంగా బహుకరించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని దుశ్శాలువతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వైయస్సార్సీపి నాయకులు,కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

