అమలాపురం, అక్టోబరు 02 (పున్నమి ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కోసం దసరా సెలవులో సెప్తేబెర్ 22 నుండి అక్టోబర్ 2 వరుకు నిర్వహించబడుతున్న దసరా ఇంటర్న్షిప్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా, పిఠాపురం మండలం, జగ్గయ్య చెరువు గ్రామం శ్రీ బాదాం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్లస్ విద్యార్థులు ఒకేషనల్ ట్రైనర్లు అయినా A .విమలాకుమారి, DLV ప్రియాంక సహకారంతో బ్యూటీ & వెల్నెస్ ట్రేడ్ లో భాగంగా మీసేవ ఎడ్యుకేషనల్ SOCIATY వద్ద బ్యూటీ కోర్స్ నైపుణ్యాలను , అపెరల్ & మేడ్ అప్స్ ట్రేడ్ లో భాగంగా రాజేశ్వరి డిజైనింగ్స్ స్టూడియో వద్ద వృత్తి విద్య నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు, ఈ కార్యక్రామాన్ని SBMRGGHS ప్లస్ ప్రధానుపాద్యాయులు జి.శ్యాంబాబు , జిల్లా బాలికల అభివృద్ధి అధికారి శ్రీమతి ఉమామహేశ్వరి , జిల్లా ఒకేషనల్ కోఆర్డినేటర్ సయ్యద్ అహ్మద్ కరీమ్, విద్యార్థులతో నేరుగా సంభాషించి వృత్తివిద్యా కోర్స్ యొక్క ప్రయోజనాలను విద్యార్థులకు వివరించి మరియు ఇంటర్న్షిప్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనమని విద్యార్థులను ప్రోత్సహించారు,

దసరా సెలవులు లో సరదాను మరిచి స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్న జగ్గయ్యచెరువు హైస్కూల్ విద్యార్థులు
అమలాపురం, అక్టోబరు 02 (పున్నమి ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కోసం దసరా సెలవులో సెప్తేబెర్ 22 నుండి అక్టోబర్ 2 వరుకు నిర్వహించబడుతున్న దసరా ఇంటర్న్షిప్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా, పిఠాపురం మండలం, జగ్గయ్య చెరువు గ్రామం శ్రీ బాదాం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ప్లస్ విద్యార్థులు ఒకేషనల్ ట్రైనర్లు అయినా A .విమలాకుమారి, DLV ప్రియాంక సహకారంతో బ్యూటీ & వెల్నెస్ ట్రేడ్ లో భాగంగా మీసేవ ఎడ్యుకేషనల్ SOCIATY వద్ద బ్యూటీ కోర్స్ నైపుణ్యాలను , అపెరల్ & మేడ్ అప్స్ ట్రేడ్ లో భాగంగా రాజేశ్వరి డిజైనింగ్స్ స్టూడియో వద్ద వృత్తి విద్య నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు, ఈ కార్యక్రామాన్ని SBMRGGHS ప్లస్ ప్రధానుపాద్యాయులు జి.శ్యాంబాబు , జిల్లా బాలికల అభివృద్ధి అధికారి శ్రీమతి ఉమామహేశ్వరి , జిల్లా ఒకేషనల్ కోఆర్డినేటర్ సయ్యద్ అహ్మద్ కరీమ్, విద్యార్థులతో నేరుగా సంభాషించి వృత్తివిద్యా కోర్స్ యొక్క ప్రయోజనాలను విద్యార్థులకు వివరించి మరియు ఇంటర్న్షిప్ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనమని విద్యార్థులను ప్రోత్సహించారు,

