Tuesday, 24 March 2026
  • Home  
  • *ఏపీలో వాహన మిత్ర రూ.15వేలు.. అక్టోబర్ 2వ తేదినే!!*
- అమరావతి

*ఏపీలో వాహన మిత్ర రూ.15వేలు.. అక్టోబర్ 2వ తేదినే!!*

అమరావతి : పున్నమి ప్రతినిధి ఏపీ రాష్ట్రంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందించేందుకు మొత్తం 3,10,385 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అక్టోబర్ 2న అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారు.ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి రూ.466 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్ గా ఉండాలని, ఇతర గూడ్స్ వాహనాలకు ఈ స్కీం వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.

అమరావతి : పున్నమి ప్రతినిధి

ఏపీ రాష్ట్రంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందించేందుకు మొత్తం 3,10,385 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అక్టోబర్ 2న అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారు.ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి రూ.466 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్ గా ఉండాలని, ఇతర గూడ్స్ వాహనాలకు ఈ స్కీం వర్తించదని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.