శ్రీకాళహస్తి:ఏర్పేడు మండల పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 4,79,050/- రూపాయల చెక్కులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి 10 బాధితులకు నేరుగా వారి ఇంటికి వెళ్లి పంపిణి చేయడం జరిగింది.ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేసి సహాయం చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కి మరియు ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి లబ్ధిదారులు ధన్యవాదములు తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయ నిధితొ పేదలకు చేయూత:బొజ్జల రిషితా రెడ్డి
శ్రీకాళహస్తి:ఏర్పేడు మండల పరిధిలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 4,79,050/- రూపాయల చెక్కులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి 10 బాధితులకు నేరుగా వారి ఇంటికి వెళ్లి పంపిణి చేయడం జరిగింది.ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేసి సహాయం చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కి మరియు ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి లబ్ధిదారులు ధన్యవాదములు తెలిపారు.

