*ఈ రోజు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కును తొట్టంబేడు మండలం లింగమ నాయుడు పల్లె గ్రామానికి చెందిన కె శివ కుమార్ గారి కుటుంబ సభ్యులకు 4,76,000/- రూపాయల చెక్కును అందించిన బొజ్జల రిషితా రెడ్డి గారు*

- తిరుపతి
ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు భరోసా
*ఈ రోజు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కును తొట్టంబేడు మండలం లింగమ నాయుడు పల్లె గ్రామానికి చెందిన కె శివ కుమార్ గారి కుటుంబ సభ్యులకు 4,76,000/- రూపాయల చెక్కును అందించిన బొజ్జల రిషితా రెడ్డి గారు*

