ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి :
విమానం గాలిలో ఉండగా మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.
గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న బోయింగ్-757 విమానంలో మంటలు
273 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం
మంటలు చెలరేగడంతో అప్రమత్తమై ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు

- ఆంధ్రప్రదేశ్
విమానం గాలిలో ఉండగా మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఆగస్టు 18 పున్నమి ప్రతినిధి : విమానం గాలిలో ఉండగా మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్. గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న బోయింగ్-757 విమానంలో మంటలు 273 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మంటలు చెలరేగడంతో అప్రమత్తమై ఇటలీలోని బ్రిండిసి విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు

