రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుండి వరద నీరు కొనసాగుతున్నడంతో రైతన్నలు హర్షాత్రేఖలు వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 1655అడుగులు కాగా ప్రస్తుతం 1653 అడుగులకు నీరు చేరిందని.

- ఆంధ్రప్రదేశ్
భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు ప్రారంభమైన వరద ఆనందంలో రైతన్నలు
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు ఎగువ కర్ణాటక రాష్ట్రం నుండి వరద నీరు కొనసాగుతున్నడంతో రైతన్నలు హర్షాత్రేఖలు వ్యక్తం చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 1655అడుగులు కాగా ప్రస్తుతం 1653 అడుగులకు నీరు చేరిందని.

