ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (ఏపీజీఈఏ ) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిరంతరం పోరాట పటిమతో ఉద్యోగుల డిమాండ్స్ కొరకు రాజీలేని పోరాటం చేస్తూ ఉద్యోగుల హక్కులై లక్ష్యంగా అనగా ఉద్యోగులకు బకాయిగా ఉన్న 30 వేల కోట్ల రూపాయలు, పి ఆర్ సి, ఐఆర్, డిఏ, సరెండర్ లీవ్స్ మరియు ప్రధానమైన డిమాండ్స్ కొరకు ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షులు కె. ఆర్.సూర్య నారాయణ ఉద్యోగుల కోసం ప్రభుత్వంతో సమస్యల పై పోరాటం చేస్తూ… ఒక విన్నూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగుల కొరకు చేపట్టారు. ఆ కార్యక్రమమే …”రండి – టి…తాగుతూ మాట్లాడుకుందాం” అనే కార్యక్రమాన్ని రేపు అనగా 05.08.2025 వ తేది ఉదయం 11.00 గంటలకు స్థానిక కె .సి.కెనాల్ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సమస్య పైన ఒక వీడియో రూపంలో ఉద్యోగుల ముందుకు తీసుకురానున్నాము. అందువలన ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో నిర్వహించాలని ఏపీజీఈఏ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఉద్యోగుల హక్కులపై అందరిని చైతన్య పరిచి, ప్రభుత్వం సమస్య కొరకు స్పష్టమైన పరిష్కారం చేసేవిధంగా సూచనను చేస్తూ ఉద్యోగుల ఆమోదం కొరకు చేద్దామని రాష్ట్ర సంఘం మేరకు పిలుపు నివ్వడమైనదని నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప తెలిపారు.

5వ తేదీ ఏపీజీఈఏ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల కొరకు వినూత్నంగా “రండి – టి…తాగుతూ మాట్లాడుకుందాం” అనే కార్యక్రమం..!* *-నంద్యాల జిల్లా అధ్యక్షులు కె.నాగేంద్రప్ప.*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (ఏపీజీఈఏ ) ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిరంతరం పోరాట పటిమతో ఉద్యోగుల డిమాండ్స్ కొరకు రాజీలేని పోరాటం చేస్తూ ఉద్యోగుల హక్కులై లక్ష్యంగా అనగా ఉద్యోగులకు బకాయిగా ఉన్న 30 వేల కోట్ల రూపాయలు, పి ఆర్ సి, ఐఆర్, డిఏ, సరెండర్ లీవ్స్ మరియు ప్రధానమైన డిమాండ్స్ కొరకు ఏపీజీఈఏ రాష్ట్ర అధ్యక్షులు కె. ఆర్.సూర్య నారాయణ ఉద్యోగుల కోసం ప్రభుత్వంతో సమస్యల పై పోరాటం చేస్తూ… ఒక విన్నూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగుల కొరకు చేపట్టారు. ఆ కార్యక్రమమే …”రండి – టి…తాగుతూ మాట్లాడుకుందాం” అనే కార్యక్రమాన్ని రేపు అనగా 05.08.2025 వ తేది ఉదయం 11.00 గంటలకు స్థానిక కె .సి.కెనాల్ కార్యాలయం ఆవరణలో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సమస్య పైన ఒక వీడియో రూపంలో ఉద్యోగుల ముందుకు తీసుకురానున్నాము. అందువలన ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లాలో నిర్వహించాలని ఏపీజీఈఏ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పత్రిక ప్రకటన విడుదల చేస్తూ ఉద్యోగుల హక్కులపై అందరిని చైతన్య పరిచి, ప్రభుత్వం సమస్య కొరకు స్పష్టమైన పరిష్కారం చేసేవిధంగా సూచనను చేస్తూ ఉద్యోగుల ఆమోదం కొరకు చేద్దామని రాష్ట్ర సంఘం మేరకు పిలుపు నివ్వడమైనదని నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప తెలిపారు.

