Sunday, 9 November 2025
  • Home  
  • 1, 12, 500 మాస్క్ లు M PDO కి అందించడం జరిగినది
- Featured

1, 12, 500 మాస్క్ లు M PDO కి అందించడం జరిగినది

రాపూరు, మే 25, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం రాపూరు మండలం లో పొదుపు మహిళలు కుట్టిన 1, 12, 500 మాస్క్ లు రాపూరు యం పి డి ఓ అమోస్ బాబు అందించడం జరిగినది. ఏ పి యం.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజవంతం చేయుటలో సంహరించిన టైలర్ల కు, సిసిలు, విఓఏ లకు అలాగే తగు ఆదేశాలు ఇచ్చుచు మమ్మల్ని ముందుకు నడిపించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, ఏ సి వెంకటగిరి వారికీ ప్రత్యేక ధన్యవాదములు తలియజేశారు.యం పి డి ఓ అమోస్ బాబు వారి నుండి ధ్రువీకరణ పత్రంను అందుకున్నారు ఈ కార్యక్రమం లో ఏ సి మురళి, ఏ పి యం కృష్ణయ్య, అకౌంట్ టెంట్ నారాయణమ్మ పాల్గొన్నారు


రాపూరు, మే 25, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : ముఖ్యమంత్రి ఆదేశాలు ప్రకారం రాపూరు మండలం లో పొదుపు మహిళలు కుట్టిన 1, 12, 500 మాస్క్ లు రాపూరు యం పి డి ఓ అమోస్ బాబు అందించడం జరిగినది. ఏ పి యం.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజవంతం చేయుటలో సంహరించిన టైలర్ల కు, సిసిలు, విఓఏ లకు అలాగే తగు ఆదేశాలు ఇచ్చుచు మమ్మల్ని ముందుకు నడిపించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, ఏ సి వెంకటగిరి వారికీ ప్రత్యేక ధన్యవాదములు తలియజేశారు.యం పి డి ఓ అమోస్ బాబు వారి నుండి ధ్రువీకరణ పత్రంను అందుకున్నారు ఈ కార్యక్రమం లో ఏ సి మురళి, ఏ పి యం కృష్ణయ్య, అకౌంట్ టెంట్ నారాయణమ్మ పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.