Sunday, 16 August 2026
  • Home  
  • సత్తుపల్లి బీజేపీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- ఖమ్మం

సత్తుపల్లి బీజేపీ కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సత్తుపల్లి / ఖమ్మం సత్తుపల్లి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బానోతు విజయ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉల్లాసంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులతో కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశభక్తి నినాదాలతో జాతీయ జెండాకు వందనం సమర్పించారు. కార్యక్రమంలో నంబూరు రామలింగేశ్వరరావు, సుదర్శన్ మిశ్రా, సాలి శివ, వీరం రాజు, బాలకృష్ణ రెడ్డి, దొడ్డపనేని కృష్ణయ్య, నాయుడు రాఘవ తదితరులు పాల్గొన్నారు.

సత్తుపల్లి / ఖమ్మం

సత్తుపల్లి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు బానోతు విజయ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉల్లాసంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులతో కలిసి జెండా వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశభక్తి నినాదాలతో జాతీయ జెండాకు వందనం సమర్పించారు. కార్యక్రమంలో నంబూరు రామలింగేశ్వరరావు, సుదర్శన్ మిశ్రా, సాలి శివ, వీరం రాజు, బాలకృష్ణ రెడ్డి, దొడ్డపనేని కృష్ణయ్య, నాయుడు రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.