జగ్గంపేట( పున్నమి ప్రతినిధి ) మే 25
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ పంచాయతీలో పంచాయతీ కి ఆమడ దూరంలో రింగ్ రోడ్డు నానుకొని కరెంటు స్తంభం శిథిలావస్థకు చేరుకొనుంది ఎప్పుడు పడుతుందో తెలియని విధంగా మొదల ఊసలు బయటకు వచ్చి విరిగి పక్కన రాయికి కట్టి ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి స్తంభాలను మారుస్తారని గ్రామ ప్రజలు కోరుతున్నారు



