ఆగష్టు-10, అరకులోయ (పున్నమి ప్రతినిధి): వీబీ జీ రాం జీ పథకంలో ఇచ్చిన మొక్కలను వృధాగా పోనీయకుండా నాటాలని సొవ్వా పంచాయితీ వైసీపీ నాయకుడు పాంగి నరసింగరావు అన్నారు. సోమవారం డుంబ్రిగుడ మండలం, సొవ్వా పంచాయితీలో విబి జీ రాం జీ పథకంలో సిల్వర్ ఓక్, పండ్ల మొక్కలను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. మొక్కలు నాటడం వలన పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ లో మంచి ఆదాయం వస్తుందని ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ సూచించారు.

వీబీ జీ రాం జీ పథకంలో మొక్కలు పంపిణీ
ఆగష్టు-10, అరకులోయ (పున్నమి ప్రతినిధి): వీబీ జీ రాం జీ పథకంలో ఇచ్చిన మొక్కలను వృధాగా పోనీయకుండా నాటాలని సొవ్వా పంచాయితీ వైసీపీ నాయకుడు పాంగి నరసింగరావు అన్నారు. సోమవారం డుంబ్రిగుడ మండలం, సొవ్వా పంచాయితీలో విబి జీ రాం జీ పథకంలో సిల్వర్ ఓక్, పండ్ల మొక్కలను పంపిణీ చేసిన సందర్భంగా మాట్లాడారు. మొక్కలు నాటడం వలన పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ లో మంచి ఆదాయం వస్తుందని ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మీ సూచించారు.

