Monday, 15 June 2026
  • Home  
  • రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంసీపీఐయూ నిరసన
- News

రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంసీపీఐయూ నిరసన

బెల్లంపల్లిలో ఏరియా ఆసుపత్రి నుండి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంసీపీఐయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట రహదారిపై నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ రోడ్లు గుంతలమయం కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, గుంతలలో పడి వాహనదారులు గాయాలపాలు అవుతున్నారని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు

బెల్లంపల్లిలో ఏరియా ఆసుపత్రి నుండి కొత్త బస్టాండ్ వరకు రోడ్డు మరమ్మతులు చేయాలని ఎంసీపీఐయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట రహదారిపై నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ రోడ్లు గుంతలమయం కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, గుంతలలో పడి వాహనదారులు గాయాలపాలు అవుతున్నారని వాపోయారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.